ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ ఆందోళ‌న‌..

ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది.విజ‌య‌రాయి గ్రామంలో ఇరు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డ్డారు.

ఈ దాడుల్లో కొంద‌రికి గాయాలైన‌ట్లు తెలుస్తోంది.అనంత‌రం గ్రామంలో రోడ్డుపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు బైఠాయించి నిర‌స‌న‌కు దిగారు.

త‌మ‌పై దాడి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.దీంతో ట్రాఫిక్ జామ్ అవ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు