గన్నవరం ఏబి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు పేరుతో చర్చా వేదిక కార్యక్రమం.యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda VenkatRao ) ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు చర్చా వేదిక.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు…2500 మంది మహిళలతో ఏబి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో భవిష్యత్తు కార్యాచరణ పై అవగాహన వేదిక….యార్లగడ్డ వెంకట్రావు కామెంట్స్ఐటి రంగాన్ని డోక్రా మహిళలను అభివృద్ధి చేసింది చంద్రబాబే….
అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ.గ్రామాల్లో చంద్రబాబు( Chandrababu naidu ) కోసం నా కోసం పనిచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ వేషరత్తుగా మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు….టిడిపి, జనసేన( TDP, Jana Sena ) ఒకే ఎజెండాగా పనిచేస్తున్నాయి….రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీని బంగాళాఖాతంలో కలిపి వేయాలి….మేము సైతం అంటూ టిడిపి ,జనసేన మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం శుభసూచకం….
గతంలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ ని అవమానించడం గాని, పార్టీ కార్యాలయం పై దాడి గాని ప్రజలు ఇంకా మర్చిపోలేదు….