ఈడీ విచారణకు స్కిల్ డెవలప్‎మెంట్ నిందితులు

ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్‎మెంట్ కుంభకోణంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో స్కాంలో నిందితులుగా ఉన్న మొత్తం 26 మంది ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైయ్యారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.2014-19 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.మొత్తం రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు గుర్తించారు.

తాజా వార్తలు