సమంతా విషయంలో క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్..!!

నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న రోజే హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

నేను చిన్నతనంలో స్కూల్ లో ఉన్న సమయంలో టీచర్లు చెప్పినా పాఠశాలలో మొట్టమొదటిగా నేర్చుకున్నది చీటర్స్ నెవర్ ప్రాస్పర్.

అనగా మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందరు అన్న విధంగా పోస్ట్ పెట్టి మరి మీరు అంటూ.చదివే వాళ్ళకి ప్రశ్న వేసే రీతిలో సిద్ధార్థ కామెంట్ చేయడం జరిగింది.

సరిగ్గా సమంత విడాకులు తీసుకున్న రోజే సిద్ధార్థ ఈ వ్యాఖ్యలు చేయడం.అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే కామెంట్లు సమంతాని ఉద్దేశించి చేసినవి కాదు అని ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో.మాట్లాడుతున్న సమయంలో క్లారిటీ ఇచ్చారు.ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో విధంగా స్పందిస్తూ ఉంటానని వాటిని వేరే వాళ్ళకి ఆపాదించి.

Advertisement

తనపై లేనిపోని వార్తలు రాయని సిద్ధార్థ చెప్పుకొచ్చారు. "మహా సముద్రం" మూవీ డైరెక్టర్ తో మోసం గురించి డిస్కషన్ జరిగిన టైంలో.ఆ ట్వీట్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు.12 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో తాను అనేక కామెంట్లు పెట్టడం జరిగిందని.పుస్తకాలు, న్యూస్ ఇలా అనేక విధాలుగా చదువుతూ చూస్తూ తన అభిప్రాయం తెలుపుతామని.

అన్నారు.వాటిని వేరే వారికి ఆపాదించ కూడదని సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ సిద్ధార్థ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు