రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై వరుస భేటీలు

రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై సోనియా గాంధీ నివాసంలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.రాజస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులపై ప్రియాంకా గాంధీ.

 Series Of Meetings On Rajasthan Congress Crisis-TeluguStop.com

సోనియాతో చర్చిస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కమల్ నాథ్ లు సోనియాతో చర్చలు జరిపారు.

అనంతరం ప్రస్తుత పరిణామాలపై నివేదిక అందించారు.నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గే, అజయ్ లు తెలుసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాజస్థాన్ సీఎంపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube