టీడీపీ కార్యాలయాలపై దాడులకు సజ్జలే కారణం.. దేవినేని

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే కారణమని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

 Sajjala Is The Reason For Attacks On Tdp Offices.. Devineni-TeluguStop.com

చంద్రబాబుపై దాడి చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చారని దేవినేని విమర్శించారు.ఆనం వెంకటరమణపై సజ్జల దాడి చేయించారని ఆరోపణలు చేశారు.

దాడి జరిగి 24 గంటలు గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మండిపడ్డారు.ఆనంపై దాడి జరిగితే మంత్రి కాకాణికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube