మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామంటున్న వెంకీ అట్లూరి!

ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు వెంకీ అట్లూరి గురించి, ఆయన దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఇక తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్లో దర్శకత్వం వహించగా మంచి విజయాన్ని అందించాయి.

 Devi Sri Prasad And Director Venky Atluri Speech At Rang De Movie Pre Release Ev-TeluguStop.com

ఇక ప్రస్తుతం రంగ్ దే సినిమాకు దర్శకత్వాన్ని అందించారు.ఇక ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సినిమా లో నితిన్, కీర్తి సురేష్ నటీనటులుగా నటించారు.రొమాంటిక్ ప్రేమ కథ తో తెరకెక్కనున్న ఈ సినిమా.ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకోగా ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

అంతేకాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగగా దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని విషయాలు మాట్లాడారు.నితిన్, కీర్తి సురేష్ ఈ సినిమా కథను అంగీకరిస్తారని అనుకోలేదట.

Telugu Devi Sri Prasad, Keerthy Suresh, Nithin, Rang De, Rang De Pre, Tollywood,

అర్జున్, అను అనే ఈ పాత్రలకు ప్రాణం పోశారని తెలిపారు.ఇక ఈ సినిమాతో మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామంటూ దర్శకుడు తెలిపారు.లాక్ డౌన్ లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిదని, దేవి గారి నా ఫ్యాన్స్ గా కలిసానంటూ చెప్పారు.అంతే కాకుండా ఆయన కూడా తనకు ఫ్రీడం ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారని, పీసీ శ్రీరామ్ గారు సినిమా హీరోగా నటించడం నా అదృష్టం అంటూ తెలిపాడు.

ఇక ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్ ఇచ్చారని.వెన్నెల కిషోర్ , అభినవ్ చేసిన కామెడీ చక్కగా పండుతుందని, సినిమా చూసి త్రివిక్రమ్ గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేను అంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube