తిమ్మాస్ కుంట కు హద్దులు నిర్ణయించాలని మండల తహశీల్దార్ కు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని డబల్ బెడ్ రూం ల వెనుక గల తిమ్మస్ కుంట ను కొంతమంది రైతులు కుంట ను ఆక్రమించి కుంట విస్తీర్ణం తగ్గించారని కుంటను కొలిచి హద్దులు నిర్ణయించాలని మండల తహశీల్దార్ రామచంద్రం కు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు.

కుంట భూములను కొలిచి ఇట్టి కుంట కబ్జాదారుల చెర నుండి విడిపించాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.

Latest Rajanna Sircilla News