ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

హైదరాబాద్: జూన్ 08 ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు.

ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే టెస్లా కారు వచ్చింది.. యూట్యూబర్‌ వీడియో వైరల్..?
Advertisement

Latest Hyderabad News