ఓ నిండు ప్రాణం అపన్న హస్తం కోసం ఎదురుచూపు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన మిడ్ మానేరు బాధితుదు ఎర్ర తిరుపతి గురువారం రోజున రాత్రి రోడ్డు ప్రమాదానికి గురికావడం జరిగింది.

తను నిరుపేద కుటుంబానికి చెందినవాడు.

బాగా సీరియస్ గా ఉంది.వైద్యానికి ఖర్చుల కోసం ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

ఈ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.మానవత్వం ఉన్నవారు స్పందించి, ఫోన్ పే, గూగుల్ పే 9441112852 ఈ సెల్ నెంబర్ కి పంపించగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఘనంగా మాజీ ప్రధాని పివినరసింహారావు జయంతి వేడుకలు
Advertisement

Latest Rajanna Sircilla News