విజయసాయి రెడ్డి పై రాజ్యసభ చైర్మన్ కి కంప్లైంట్ చేసిన రఘురామకృష్ణరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఎకౌంటులో అసభ్య పదజాలంతో తోటి రాజకీయ నాయకులను దూషిస్తున్నారని రఘురామ ఆరోపించారు.

 Raghuramakrishna Raju Complained To Rajya Sabha Chairman About Vijayasai Reddy R-TeluguStop.com

ఏపీ అపోజిషన్ లీడర్ చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి దారుణమైన భాషతో పోస్టులు పెడుతున్నారని రాజ్యసభ చైర్మన్ దృష్టికి తిసుకోచారు.

ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే ఎన్నో అసహ్యకరమైన పోస్టులు మరియు అభ్యంతరం కలిగించే అంశాలు బయటపడతాయని.

తన ఫిర్యాదులో రఘురామరాజు తెలియజేశారు.సామాజిక మద్యమాల్లో తోటి రాజకీయ నాయకులపై ఇటువంటి దిగజారుడు భాష మాట్లాడే.

విజయసాయిరెడ్డిని ఉన్నత పదవులు అయిన ప్యానల్ స్పీకర్ పదవి నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎథిక్స్ కమిటీ పదవుల నుంచి తప్పించాలని రఘురామకృష్ణరాజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ కి లెటర్ రాయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube