సీఎం జగన్ కి లెటర్ రాసిన రఘురామ కృష్ణంరాజు!!

గత కొద్ది నెలల నుండి ఏపీ సీఎం జగన్ కి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనేక విషయాల గురించి లెటర్లు రాస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని లెటర్లో సూచనలు మరికొన్ని లెటర్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ రఘురామకృష్ణంరాజు లెటర్లు రాయగా తాజాగా.

 Raghurama Krishnaraja Writes Letter To Cm Jagan Raghurama Krishnaraju, Ys Jagan,-TeluguStop.com

వైయస్ జగన్ కు మరో లెటర్ రాయడం జరిగింది.విషయంలోకి వెళితే తాజా లెటర్ లో విశాఖ భూముల కుంభకోణం గురించి ప్రస్తావించడం జరిగింది.

Telugu Ys Jagan-Telugu Political News

ఈ భూముల కుంభకోణం ప్రత్యేకత దర్యాప్తు బృందం ఇటీవల ఇచ్చిన నివేదిక ఆధారంగా.ప్రభుత్వం విచారణ జరిపించాలని.కుంభకోణానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విశాఖలో జరుగుతున్న ప్రతి విషయం ప్రజలందరికి తెలిసేలా సీఎం జగన్ బాధ్యత వహించాలని సూచించారు.ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటువంటి రాజకీయ నాయకులు అదే రీతిలో అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని.ఎటువంటి భేషజాలు లేకుండా దర్యాప్తు.ప్రభుత్వం చేయించాల్సిన అవసరం ఉంది అని సీఎం జగన్ కి రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube