ఏకంగా ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్నికల వ్యూహకర్త పీకే..!! 

దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంగతి తెలిసిందే.2014వ సంవత్సరంలో మోడీ ప్రధానమంత్రి కావడం లో కీలక పాత్ర పోషించిన పీకే అనేక ఎన్నికలలో పలు ప్రధాన పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తూ .గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉందని అందరికీ తెలుసు.

 Punjab Government Appointed Election Strategist Prashanth Kishore As Cm Advisor-TeluguStop.com

అటువంటి ఎన్నికల వ్యూహకర్త పీకే కి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారుడిగా నియామకాలు ఉత్తర్వులు జారీ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధాన సలహాదారుగా నాతో చేరారు.పంజాబ్‌ ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా తామిద్దరం కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో వేచిచూస్తున్నామని’ పేర్కొన్నారు.

దీంతో ఈ వార్త జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube