ఒడిశాలో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక అందజేసింది.మెయిన్ లైన్ పైనే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ సిగ్నల్ ఉందని తెలిపింది.
అయితే లూప్ లైన్ లో ఆగిఉన్న గూడ్స్ ను కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిందని నివేదికలో వెల్లడించింది.