ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం.. ప్రత్యేక విమానంలో అమితాబ్ రాక.. 6 రోజుల పాటు షూటింగ్

కొత్త సినిమా ముహూర్తం లో పాల్గొనేందుకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ శుక్రవారం ట్వీట్ చేశారు.

ఇంతకీ ఆ ప్రయాణం ఎక్కడకని ఆరాతీయగా ఆ ప్రయాణం హైదరాబాద్ అని తెలిసింది.

ప్రభాస్ హీరోగా,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం లో పాల్గొనడానికి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.రోజుల పాటు ఆయన చిత్రీకరణలో పాల్గొంటారట.

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇది.ఆర్ ఆర్ తర్వాత బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇది.ఖర్చు కి ఏ మాత్రం తగ్గకుండా నిర్మాత సి.అశ్వనదత్ 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మించనున్నారట.

అమితాబ్ ట్వీట్ తో ఆరా తీయగా హీరో  ప్రభాస్ దర్శకుడు, నాగ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయినట్లు తెలిసింది.ఈ కార్యక్రమంలో ప్రభాస్ అమితాబచ్చన్ నాగేశ్వరి చిత్ర యూనిట్ పాల్గొన్నారని సమాచారం.

Advertisement

హీరోయిన్ దీపికా పదుకొనె త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నారు.  త్వరలో పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.

చిత్ర బృందం.

Advertisement

తాజా వార్తలు