ఇంటిపై రాళ్ల దాడి విషయంలో స్పందించిన పోసాని కృష్ణ మురళి..!!

నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ అమీర్ పేటలో.పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరగడం తెలిసిందే.

కొంతమంది దుండగులు.రాళ్లతో దాడి చేసి పోసాని కృష్ణ మురళి నీ నానా బూతులు తిట్టడం తో పాటు అదే సమయంలో పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని.వ్యాఖ్యలు చేసినట్లు ఇంటి వాచ్ మెన్ తెలియజేశారు.అంత మాత్రమే కాక పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది.

ఇటువంటి తరుణంలో తన ఇంటి పై జరిగిన దాడి విషయంలో పోసాని కృష్ణమురళి స్పందించారు.ఇటువంటి దాడులు చేసిన భయపడేది లేదని తెలిపారు.

అంత ఆవేశం ఉన్న పవన్ రాజకీయాలకు పనికిరాడు అని పేర్కొన్నారు.షూటింగ్ సమయంలో కూడా చాలామంది పై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Advertisement

అతడు ఎవరైనా ఏదైనా అనొచ్చు, అతన్ని వేరే వాళ్లు అంటే ఉరుకోడు.ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు అని పోసాని పేర్కొన్నారు.

డబ్బులు ఇచ్చి మరీ తన ఇంటిపై రాళ్లదాడి చేయిస్తున్నారని.పోసాని ఆరోపించారు.

రాజకీయాలకు సంబంధం లేని నా భార్య పై విమర్శలు చేస్తున్నారని చిరంజీవి ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

అప్పట్లో రాజకీయాల్లో చిరంజీవి కుటుంబాన్ని ప్రత్యర్థులు విమర్శిస్తుంటే తాను.డిఫెండ్ చేయడం జరిగిందని., చిరంజీవి కుటుంబ పరువు పోకుండా కాపాడాన్నని చెప్పుకొచ్చారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అటువంటిది ఇప్పుడు ఆయన సొంత తమ్ముడు తన ఇంటిపై దాడి చేయిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని పోసాని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు