వైయస్ షర్మిల కోసం రంగంలోకి దిగిన.. పీకే టీమ్ సభ్యులు..!!

2019 ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావటం లో కీలక పాత్ర పోషించిన వారిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఒకరు.

ప్రశాంత్ కిషోర్ అదే రీతిలో జగన్ కాంబినేషన్ లో.

అనేక నిర్ణయాలు తీసుకుని తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు.

తెలంగాణ వైయస్సార్ పార్టీ పేరుతో తెలంగాణలో పార్టీ స్థాపించిన.వైయస్సార్ వారసురాలు వైఎస్ షర్మిల పార్టీకి.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధం చేయటానికి రెడీ అయ్యారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో వైఎస్ షర్మిల కోసం.

Advertisement

ప్రశాంత్ కిషోర్ టీం హైదరాబాదులో అడుగుపెట్టింది.ఈ క్రమంలో ఈరోజు లోటస్ పాండ్ లో.వైయస్ షర్మిలతో బేటీ అయ్యారు.పార్టీ విస్తరణ అదేరీతిలో భవిష్యత్ కార్యాచరణ.

ఇంకా అనేక విషయాల గురించి వైఎస్ షర్మిలతో పీకే టీం ప్రతినిధులు చర్చించడం జరిగింది.క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటం ఇంకా పాదయాత్ర తదితర అంశాలపై ఎక్కువగా షర్మిలతో పీకే టీమ్ ప్రతినిధులు చర్చించడం జరిగింది.

 ప్రశాంత్ కిషోర్ టీం తన పార్టీతో కలిసి పని చేస్తున్నట్లు గతంలోనే ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ అధినేత ఇంటర్వ్యూలో షర్మిల చెప్పుకొచ్చింది.ఆ తర్వాత పాదయాత్ర ప్రోగ్రాం ఉంటుందని పేర్కొంది.

ఇటువంటి తరుణంలో పీకే టీమ్ సభ్యులతో.షర్మిల భేటీ కావడం తెలంగాణలో సరికొత్త రాజకీయ వాతావరణం ఏర్పడింది.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు