సుప్రీంలో రుషికొండ తవ్వకాలపై దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్

విశాఖ రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.ఈ క్రమంలో పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది.

దీనిపై ఏపీ హైకోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం విచారణకు విముఖత చూపించింది.ఏదైనా ఉంటే హైకోర్టులోనే చూసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో పిటిషన్ విత్ డ్రాకు పిటిషనర్ తరపు న్యాయవాది అనుమతి కోరారు.పిటిషన్ విత్ డ్రా చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు