తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు.

ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ ఆరాధేను కొలీజియం సిఫారసు చేసింది.

కాగా మొత్తం ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్

తాజా వార్తలు