మంగళగిరి మండలం నిరుకోండ గ్రామంలో నారా లోకేష్ పర్యటన

ఈరోజు హైకోర్టు తీర్పు అధికార పార్టీకి చెంప పెట్టు.రాజధాని రైతులు త్యాగాలు మరువలేనివి.

అబద్దాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.రైతులను మోసం చేసిన పాపం ఊరికే పోదు.2024 వరకు ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి కనిపించడం లేదు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా తప్పు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమరావతి రాజధానిలో నిర్మాణం చేపట్టాలి.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

తాజా వార్తలు