కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్( K C Venugopal ) తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.తాజ్ కృష్ణ నుంచి తన కారులోనే ఆయనను విమానాశ్రయానికి తీసుకెళ్లిన కోమటిరెడ్డి ఎయిర్ పోర్టులో( Komatireddy Venkat Reddy ) దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు.
సీడబ్ల్యూసీ, స్క్రీనింగ్ కమిటీ( Screening Committee )లో తనకు చోటు కల్పించకపోవడంపై కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ తో ఇదే విషయంపై కోమటిరెడ్డి చర్చించారని తెలుస్తోంది.
కాగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.