ఆ నటుడికి పొగరు ఎక్కువైందన్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, రాజకీయ నేతగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు 500కు పైగా సినిమాలలో నటించారు.

పదుల సంఖ్యలో సినిమాలకు మోహన్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన మోహన్ బాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మోహన్ బాబు ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం తెలిసిందే.

తాజాగా నటుడు అలీపై కూడా మోహన్ బాబు తన కోపాన్ని చూపించారు.మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలలో అలీ నటించారు.

అయితే మోహన్ బాబు సినిమాలలో వరుస ఆఫర్లను అందిపుచ్చుకున్న అలీకి మోహన్ బాబు నటించిన సినిమాలో, నిర్మాతగా తెరకెక్కిన సినిమాల్లో కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు.మోహన్ బాబు మాట్లాడుతూ ప్రతి సినిమాకు విలన్, కమెడియన్ ఎంతో ముఖ్యమని అన్నారు.

Advertisement

ఆ కారణం వల్లే తన సినిమాలలో కమెడియన్లను ఎంతగానో ప్రోత్సహించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఆ రీజన్ వల్లే అలీని తాను ప్రతి సినిమాలో పెట్టుకున్నానని కానీ తర్వాత అలీకి పొగరు పెట్టుకోవడంతో తన సినిమాల్లో పెట్టుకోలేదని మోహన్ బాబు అన్నారు.ఆ రీజన్ వల్లే అలీని తన సినిమాల్లో వద్దని అనుకున్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.అలీ రెమ్యునరేషన్ విషయంలో బేరం ఆడటం వల్లే అలీని కట్ చేశానని మోహన్ బాబు అన్నారు.

పర్మినెంట్ బ్యానర్లలో తెరకెక్కే సినిమాలలో నటించే సమయంలో లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల దగ్గర బేరం ఆడకూడదని మోహన్ బాబు వెల్లడించారు.మోహన్ బాబు ఈ షోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

మోహన్ బాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు