వైఎస్ఆర్, చంద్రబాబు చేతిలో మోసపోయిన మోహన్ బాబు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో మోహన్ బాబు ఒకరు.

మోహన్ బాబు( Mohan Babu ) ఆయనని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ అప్పట్లో చాలా కామెంట్ చేశాడు.

ఏ విధంగా అంటే మోహన్ బాబు,చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి హేరిటేజ్ సంస్థని స్థాపించారు.అయితే వీళ్ళిద్దరూ కలిసి హెరిటేజ్ సంస్థలను స్థాపించి దాని ద్వారా బిజినెస్ చేశారు.

దాంట్లో మోహన్ బాబు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు అతన్ని మోసం చేశాడంటూ చాలా రకాల కామెంట్లు చేశాడు.ఎందుకంటే అతనికి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా అతన్ని ఆ బిజినెస్ లో నుంచి తీసేసి ఇంకొక పర్సన్ ని యాడ్ చేసుకుని మోహన్ బాబుని మోసం చేసినట్టుగా చెప్పాడు.

ఇక అంతకుముందు మోహన్ బాబుకి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారే వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని పరిచయం చేశాడు.ఇక చంద్రబాబు దగ్గర నుంచి మోసపోయిన మోహన్ బాబుని రాజశేఖర్ రెడ్డి మాట్లాడి అతను తన పార్టీలోకి చేర్చుకున్నాడు.ఇలా మోహన్ బాబు టిడిపి పార్టీలో నుంచి చంద్రబాబు నాయుడు నుంచి విడిపోయి కాంగ్రెస్ లోకి చేరుకున్నాడు.

Advertisement

ఇక వైఎస్ఆర్ బంధువులు అయిన విరోనిక రెడ్డిని మోహన్ బాబు కొడుకు అయిన మంచు విష్ణు పెళ్లి చేసుకోవడం జరిగింది.

అయితే ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత మోహన్ బాబు వైఎస్ఆర్సిపి( YCP ) లో కొద్దిరోజులు కొనసాగినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసి ఆయన సపరేట్ గా ఉంటున్నారు.ఇలా మోహన్ బాబు, చంద్రబాబు నాయుడు చేతిలో, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతులో మోసపోయినట్టుగా తెలుస్తుంది.దాంతో ప్రస్తుతం అయిన రాజకీయాల జోలికి పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు అవకాశం వచ్చినప్పుడు సినిమాలు చేస్తూ మిగితా టైం లో రెస్ట్ తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు