అవినీతి లేని ఏకైక ప్రభుత్వం మోదీ సర్కార్..: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం నిధులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో పురోగమించిందని పేర్కొన్నారు.

ఒక్క అవినీతి లేని ఏకైక ప్రభుత్వం మోదీ సర్కార్ అని తెలిపారు.తెలంగాణలో బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసం అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు.అయితే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ మ్యానిఫెస్టో ఉంటుందని వెల్లడించారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు