శ్రీ వాసవీమాత కన్యకాపరమేశ్వరి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

సంగారెడ్డి: శ్రీ వాసవీమాత కన్యకాపరమేశ్వరి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

అమ్మవారిని దర్శించుకుని ప్రజ లందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

జగ్గారెడ్డిని సన్మానించిన అలయా కమిటీ పెద్దలు.ఈ కార్యక్రమంలో మహేశ్వర సిద్ధాంతి (విద్యాపీఠ వ్యవస్థాపకులు), వాసవి మహా సమస్థాన్ అధ్యక్షుడు తోపాజి కిషన్ ఆలయ పెద్దలు పాల్గొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు