నాడు చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్పడ లేదా పెగాసస్పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి.పెగాసస్పై టీడీపీ ఎందుకు కంగారు పడుతోంది? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే పెగాసస్ స్పైవేర్ను వాడినట్టు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
చెప్పారు .చంద్రబాబు జీవిత మంతా అనైతిక రాజకీయాలే.