బీసీ మహాసభను విజయవంతం చేయాలని మంత్రి సీదిరి పిలుపు

బీసీ మహాసభను విజయవంతం చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు.

 Minister Sidiri's Call To Make The Bc Mahasabha A Success-TeluguStop.com

బీసీలను అత్యున్నత స్థితిలో నిలిపిన వ్యక్తి కేవలం సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు.జగన్ గొప్ప సంఘ సంస్కర్త అన్న ఆయన బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బీసీ మహాసభను విజయవంతం చేయాలని మంత్రి సీదిరి పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube