సి.ఎం జగన్ పరిపాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారు - మంత్రి ఆర్కే రోజా

రాజమండ్రి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్… నరకాసురుడిని సంహరించినందుకు శరన్నవరాత్రులు జరుపుకుంటాం.మూడేళ్ల క్రితం జగనన్న మన రాష్ట్రంలో నారాసురిడిని సంహరించాడు.సి.ఎం జగన్ పరిపాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారు.లోకేశ్ పిల్ల పిత్రీ.

 Minister Rk Roja Comments Tdp Leaders Details, Minister Rk Roja ,tdp Leaders, Ch-TeluguStop.com

కప్పం వెళ్లి సి.ఎం జగన్ పై తొడకొట్టాడు.సి.

ఎం జగన్ కుప్పం వెళ్తే లోకేశ్ కలుగులో ఎలకలా దాక్కున్నాడు.అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube