మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌..

మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు.నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు మంత్రి కేటీఆర్‌.

 Minister Ktr Tributes To Minister Vemula Prasanth Reddy, Minister Ktr , Ministe-TeluguStop.com

మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube