కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు

కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.నాలుగేళ్లుగా కనబడని వారు ఇప్పుడు కనపబుతున్నారని విమర్శించారు.

పాదయాత్ర పేరుతో ఆధిపత్యం కోసం తపన పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ఆయన పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ నేతలేనంటూ మండిపడ్డారు.

తనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

Latest Latest News - Telugu News