మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

విశాఖను రాజధానిగా చేస్తే తగవులెందుకు వస్తాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.కొన్ని మీడియా సంస్థలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

 Minister Dharmana Prasada Rao's Sensational Comments-TeluguStop.com

రియల్ ఎస్టేట్ దోపిడీ కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేశారన్నారు.తన జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక పని చేశానని ఎవరైనా వేలెత్తి చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.

చంద్రబాబుకు, ఈనాడుకు భయపడేది లేదని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube