ముఖ్యమంత్రి పి ఆర్ ఓ ను కలిసిన టి ఎన్ జి ఓస్ నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పి ఆర్ ఓ గా నియమితులైన ఎల్లారెడ్డిపేట మండలంలోని నారయణపూర్ కు చెందిన బోల్గం శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లోని అతడి నివాస గృహంలో టిఎన్జిఓస్ జిల్లా అద్యక్షులు ఎలుసాని ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

 Leaders Of Tngos Met Chief Minister Pro, Tngo Leaders ,chief Minister Pro, Bolg-TeluguStop.com

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు బుగ్గ కృష్ణ మూర్తి, గంట రవి గౌడ్, పర్శరాం రెడ్డి, పాముల స్వామి గౌడ్, ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో డైరెక్టర్ గోగురి ప్రభాకర్ రెడ్డి ,షకీల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ ను కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube