చంద్రబాబుతో న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సమావేశం అయ్యారు.ఈ మేరకు చంద్రబాబుకు సంబంధించిన కేసులపై సుదీర్ఘంగా చర్చించారు.

సీఐడీ వరుసగా నమోదు చేస్తున్న కేసులను ఏ విధంగా ఎదుర్కొనాలనే దానిపై చంద్రబాబుతో సిద్ధార్థ్ లూథ్రా చర్చలు జరిపారని తెలుస్తోంది.అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబుకు సంబంధించిన కేసులను వాదిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు