శిథిలావస్థలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి సంకల్పించిన కొండూరి గాంధీ బాపు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం గజ సింగవరం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి స్థానికులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ బాపు ( Konduri Gandhi Bapu )సంకల్పించారు.

గ్రామస్తుల కోరిక మేరకు త్వరలోనే ఆలయ నిర్మాణానికి పూనుకుంటామని గాంధీ బాపు తెలిపారు.

అలాగే నిర్మాణంలో ఉన్న శ్రీ రామాలయ, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయాలను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News