ఖమ్మం: జ్ఞాపకశక్తి పై ఉచిత అవగహన సదస్సులు

జ్ఞాపకశక్తి మరియు స్టడీ సర్కిల్ పై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత అవగహన సదస్సులు నిర్వహాస్తున్నామని ప్రముఖ మెమోరి ట్రైనర్ ఆర్ కె రెడ్డి తెలిపారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.రేపటి నుండి మే నెల 3 వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద గల టిటిడీసీ భవన్ లో ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉచితంగా అవగహన సదస్సులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ,పూర్తి వివరాలకు వివరాలకు 7674030575 లో సంప్రదించగలరని తెలిపారు.

Latest Khammam News