మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

సీపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని మంత్రి గడివాడ అమర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రుషికొండపై పడి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయన్నారు.

 Key Remarks Of Minister Amarnath-TeluguStop.com

అభివృద్ధికి కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.రుషికొండ పర్యాటక ప్రాంతమన్న ఆయన ఎవరైనా వెళ్లొచ్చన్నారు.

నారా లోకేశ్ నాలుగు వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని తెలిపారు.కనీసం మంగళగిరిలో కూడా లోకేశ్ గెలవరని మంత్రి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube