ట్రెండీ లుక్ లోకి మారిపోయిన కీర్తి.. ఫ్యాన్స్ ఖుషీ..!

కీర్తి సురేష్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ట్రెడిషనల్ గా మాత్రమే కనిపించేది.

కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్ తో రోజు రోజుకు అభిమానులను ఆకట్టుకుంటుంది.

కీర్తి టాలెంట్ తో పాటు అందం గా కూడా ఉంటుంది.కానీ ఇప్పుడు ఆ అందాన్ని రోజురోజుకు బయటకు తీస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది.

వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది కీర్తి.అయితే ఈ అమ్మడు ట్రెండీ లుక్ బయటకు వచ్చింది.

ఈ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతోష పెడుతుంది.మొదట్లో బొద్దుగుమ్మగా ఉండే కీర్తి ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది.

Advertisement

ఇప్పుడిప్పుడే గ్లామర్ పాత్రలలో కనిపించడానికి రెడీ అవుతుంది.తాజాగా కీర్తి సురేష్ స్టయిల్ గా చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కీర్తి సురేష్ 99 సాంగ్స్ అనే సినిమా ప్రీమియర్ వేడుకలో పాల్గొనడానికి ఇలా స్టైల్ గ ట్రెండీగా రెడీ అయింది.ఈ ఫోటో చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.రోజురోజుకు స్టైల్ గా తయారవుతూ తాను కూడా గ్లామర్ పాత్రలు చేయగలనని హింట్ ఇస్తుంది.

ఈ మధ్యే నితిన్ తో రంగ్ దే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో కామెడీతో ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంది.ప్రస్తుతం కీర్తి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Advertisement

ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు