సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.ఇప్పటికే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

 Kadapa Mp Avinash Reddy For Cbi Investigation..!-TeluguStop.com

జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ముందస్తు బెయిల్ పొందిన తరువాత ఆయన రెండోసారి విచారణకు హాజరయ్యారు.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube