మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి కలకలం

మునుగోడు నియోజకవర్గంలో BJP జాతీయాధ్యక్షుడు JP నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది.చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నడిరోడ్డుపై ఈ సమాధి కనిపించింది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.2016లో మర్రిగూడలో పర్యటించిన ఆనాటి కేంద్ర ఆరోగ్యమంత్రి ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు.దాన్ని నిలబెట్టుకోకపోవడంతో కొందరు ఇలా చేసినట్లు సమాచారం.

తాజా వార్తలు