బాబు నోట... జై తెలంగాణ మాట !

ఏపీ ముఖ్యమంత్రి.టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఎప్పుడూ.

వినని ఒక మాట తొలిసారిగా తెలంగాణ ప్రజలు విన్నారు.విని ఊరుకోలేదు సరికదా .అసలు ఈ మాటలు మాట్లాడింది చంద్రబాబేనా అన్నట్టుగా అంతా ఆశ్చర్యపోయారు.

ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా.? జై తెలంగాణ ! అవును నిజంగా చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అంటూ.ప్రజలతో జై జై తెలంగాణ అని నినాదాలు చేయించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు