సుశీ ఇన్‎ఫ్రాలో జీఎస్టీ అధికారుల తనిఖీలు

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‎ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సోదాలలో సుమారు 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

 Inspections By Gst Officers At Sushi Infra-TeluguStop.com

మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.దీనిలో భాగంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగవేసినట్లు ఆరోపిస్తూ సుశీ ఇన్ ఫ్రాపై జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు నిర్వహిస్తున్నారు.సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube