ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన జరిగింది.కబడ్డీ ప్లేయర్స్కు టాయ్లెట్లో భోజనం పంపిణీ చేశారు అధికారులు.
షహరాన్పూర్లో అండర్ -17 కబడ్డీ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు టాయ్లెట్లో భోజనం వండి అక్కడే పంపిణీ చేవారు.ఈ నేపథ్యంలో కబడ్డీ ప్లేయర్స్ను అవమానించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన సర్కార్.జిల్లా క్రీడాధికారిని సస్పెండ్ చేసింది.







