ప్రజల వద్దకే పాలన.. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.ఇందులో భాగంగ కాచిగూడ వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

 Government Belongs To The People.. Ward Offices Are Set Up In Ghmc-TeluguStop.com

అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు.ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు వస్తారని చెప్పారు.

నగర పౌరులకు పాలన మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీలో వార్డుకు ఒక అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు.

అధికారులు ప్రజలకు చేరువగా ఉండి సమస్యలను పరిష్కరిస్తారని కేటీఆర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube