రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం భూక్య రెడ్డి తండా గ్రామంలో వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగల వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన భూక్య కిషోర్ కుటుంబాన్ని GHS SSC VMD 2004-05 Foundation ఆధ్వర్యంలో సభ్యులు ఆదివారం పరామర్శించి ఆ కుటుంబానికి 6,100/- రూపాయలను ఆర్థిక సాయం అందించారు.
మృతుని కుటుంబానికి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు.
ఆ కుటుంబ విషయంలో ప్రభుత్వం స్పందించి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని ఫౌండేషన్ సభ్యులు బడుగు అరుణ్ , లాకావత్ దేవేందర్, పూర్ణచంద్రం, ప్రవీణ్, రవికుమార్ కోరారు.విద్యుత్ తీగలను అమర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ బానవత్ తిరుపతి, గుగులోవత్ సతీష్ ఫౌండేషన్ సభ్యులు బడుగు అరుణ్,లాకావత్ దేవేందర్, పూర్ణచంద్రం, ప్రవీణ్, రవి పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy