రాజన్న సిరిసిల్ల జిల్లా : సమస్త మత్స్యకారులకు తెలియజేయునది ఏమనగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాగులు చెరువులు జలాశయాలు నదులలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని, ఈ సమయంలో చేపల వేటకు వెళ్ళినట్లయితే ప్రమాదంతో పాటు ప్రాణ నష్టం సంభవించే అవకాశం జరుగవచ్చని, కావున ఈ సమయంలో చేపల వేటకు వెళ్లకూడదని చందుర్తి ముదిరాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి మనవి తెలిపారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy