తమిళనాడులో డీఎంకే వర్సెస్ గవర్నర్..!

తమిళనాడులో డీఎంకే నేతలు, గవర్నర్ కు మధ్య వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో డీఎంకే నేతలపై రాజ్ భవన్ కార్యదర్శి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ రవి వ్యవహారించిన తీరును డీఎంకే నాయకులు తప్పుబడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గవర్నర్ రవిపై డీఎంకే నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

డీఎంకే చేసిన అసభ్య వ్యాఖ్యలపై మండిపడిన రాజ్ భవన్.పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?
Advertisement

తాజా వార్తలు