విద్యార్థులకు గ్లాస్ ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో చదువుకుంటున్న 120 మంది విద్యార్థులకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు.

గ్లాస్ లు పంపిణీ చేసిన వంగ గిరిధర్ రెడ్డి నీ విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, తో పాటు ప్రధానోపాధ్యాయురాలు రజిత,ప్రశాంత్,అంజలి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భారీవర్షాల దృష్ట్యా మండల అధికారుల పర్యవేక్షణ, సహాయక చర్యలు లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఆర్డివో రమేష్.

Latest Rajanna Sircilla News