హైదరాబాద్‎లో పెరుగుతున్న సైబర్ మోసాలు..!!

హైదరాబాద్‎లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోం అంటూ మోసానికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలోనే నలుగురి నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు.

తాజా వార్తలు