మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.
దీంతో రేపు చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియో లీక్తో మైలేజ్ వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ అంశాన్ని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది.బీజేపీపై నిప్పులు చెరగనున్నారు.