స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ అకాల మృతికి చింతిస్తూ తన చిన్ననాటి బాల్యమిత్రులు (1999/2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహ బృందం)గురువారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం( Financial assistance ) అందజేసి మానవత్వం చాటుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో అప్పం గోయల్, తాటి ఉపేంద్రనాథ్,తాటి మహేంద్ర,రుద్ర శ్రవణ్ కుమార్, కట్ట రామిరెడ్డి దోమలపల్లి లక్ష్మణ్ తదితర బాల్యమిత్రులు పాల్గొన్నారు.

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Latest Telugu Top Posts News